Mansas Trust : మాన్సాస్ ట్రస్ట్, సింహాచలం దేవస్ధానం బోర్డు ఛైర్మన్ గా సంచయిత గజపతిరాజును నియమిస్తూ గతంలో జీవోలు జారీ చేసిన ఏ.పి. ప్రభుత్వం (Mansas Trust)
– నాడు ఏపీ ప్రభుత్వం జారీచేసిన జీవోలను సవాల్ చేసిన అశోక్ గజపతిరాజు
– ప్రభుత్వం జారీ చేసిన జీవోలను కొట్టేసిన హైకోర్టు
– ప్రభుత్వం జారీ చేసిన జీవో 72 ను కొట్టివేసిన హైకోర్టు
– ఛైర్మన్ గా తిరిగి అశోక్ గజపతిరాజును నియమించాలని ఆదేశాలు జారీచేసిన హైకోర్టు
– అశోక్ గజపతిరాజు నియామకం జీవోలు జారీ చేసినప్పటి నుండి వర్తిస్తుందన్న హైకోర్టు
ఇవి కూడా చదవండి :
Also Read : Chandrababu Sonu Sood : చంద్రబాబు, సోనూసూద్ కలిసి త్వరలోనే..
Also Read : Nandamuri Balakrishna : బాలయ్యకు ఇప్పటికీ కలగా మిగిలిపోయిన ఆ ఒక్క సినిమా
తాజా సమాచారం కోసం మాసిరిమల్లి ఫేస్ బుక్ పేజ్ ను ఫాలో అవ్వండి