TTD : శ్రీవారి దర్శనం కోసం భక్తులు ఎంతోకాలం ఆత్రంగా ఎదురుచూస్తుంటారు. శ్రీనివాసుడి దివ్యమంగళ స్వరూపాన్ని కళ్లారా చూడాలన్నదే వారి చిరకాల కోరిక. అందుకే వారు టీటీడీ ఇచ్చే దర్శనం టిక్కెట్లను బుక్ చేసుకోవాలనుకుంటారు. కానీ ఇప్పుడు దేశవ్యాప్తంగా కరోనా విజృంభిస్తోంది.…