Corona Rulls :అక్కడ ఉమ్మేశారా… రూ.500 కట్టాల్సిందే..!

Indian railways

Corona Rulls : అక్కడ ఉమ్మేశారా… రూ.500 కట్టాల్సిందే..! Corona Rulls : దేశంలో పెరుగుతున్న కోవిడ్ -19 కేసుల నేపథ్యంలో రైల్వే శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లతో సహా రైల్వే ప్రాంగణంలో ఎవరైనా మాస్క్ ధరించకున్నా, బహిరంగంగా ఉమ్మివేసినా రూ. 500 జరిమానా విధించాలని అధికారులను ఆదేశించింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిబంధనలు ఆరు నెలల వరకు అమలులో ఉంటాయని పేర్కోంది. అంతేకాకుండా జ్వరం, దగ్గు, శ్వాసకొస సమస్యలతో ఇబ్బంది … Read more