చాలామందికి భోజనం అంటే కేవలం అన్నం, పులుసు, రసం, సాంబారు, ఏవో రెండు రకాల కూరలు ఉంటే సరిపోదు. పోనీ పచ్చళ్లతో అయినా టేస్ట్ చూస్తారా అంటే కొంతమంది మూతి ముడిచేస్తారు. అలాంటివాళ్లకు అప్పడం, వడియాలు వంటివి అందిస్తే.. వాళ్ల ముఖం…

లడ్డూ, బాదుషా, కాజా, గులాబ్ జామూన్, మైసూర్ పాక్.. ఇవన్నీ తెలుగువారి స్వీట్లే. పక్క రాష్ట్రాల స్వీట్లలో కొన్నింటిని కూడా మన మధుర పదార్థాలుగా చేసేశాం. అంటే వాటిపై అంత ప్రేమ మరి మనవాళ్లకు. చాలామంది చాలా రకాల స్వీట్లు తింటారు…