ఏపీలో కరోనా జోరు.. ఆస్పత్రుల్లో ఆక్సిజన్ కు డిమాండ్

ఆంధ్రప్రదేశ్ లో కరోనా విశ్వరూపం చూపిస్తోంది. దీనితో కరోనా రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కేసులు పెరుగుతుండటంతో చాలామందికి ఆస్పత్రుల్లో బెడ్ల కొరత ఏర్పడుతుండగా.. ఆస్పత్రుల్లో బెడ్లు దొరికిన వారికి ఆక్సిజన్ కొరత వస్తోంది. గతేడాది ఏపీలోని ఆస్పత్రులకు 120 టన్నుల ఆక్సిజన్ సరఫరా చేసిన విశాఖ స్టీల్ ప్లాంట్.. ప్రస్తుతం వంద టన్నులకు మించి ఆక్సిజన్ ఇవ్వలేమని చెప్పింది. దీంతో ఆస్పత్రుల్లో ఆక్సిజనకు విపరీతమైన డిమాండ్ పెరిగింది. అటు ఏపీలో కేసుల సంఖ్య కూడా భారీగా … Read more