KCR : ఢిల్లీకి సంతోష్ రావు వెళ్లారు.. మరి హరీష్ రావు ఎందుకు వెళ్లలేదు?
KCR : గురువారం (02-09-2021) నాడు ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ (KCR) తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. పార్టీ కార్యాలయం శంకుస్థాపనను టీఆర్ఎస్ పార్టీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే రెండు రోజుల ముందే మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ముహూర్త సమయానికి సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్లి భూమిపూజ చేశారు. … Read more