మరో జర్నలిస్ట్ ని బలి తీసుకున్న కరోనా.. !

pawan kumar

కరోనా మహమ్మారి కారణంగా తెలుగు రాష్ట్రాలలోని పలువురు జర్నలిస్ట్ లు మృతి చెందారు. తాజాగా ఇప్పుడు మరో జర్నలిస్ట్ ను కరోనా బలి తీసుకుంది. పలు టెలివిజన్ చానెళ్లలో బిజినెస్ జర్నలిస్టు గనూ, కొన్ని సంస్థల్లో సెంట్రల్ డెస్కులోనూ పనిచేసిన పామర్తి పవన్ కుమార్ (38) శుక్రవారం తెల్లవారుజామున కరోనాతో మృతి చెందారు. కరోనా సోకిన తరువాత చికిత్స తీసుకుంటుండగా, ఆక్సిజన్ స్థాయి తగ్గడంతో బుధవారం కృష్ణా జిల్లా వుయ్యూరులోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. అయితే అక్కడి … Read more