Telangana High court : గణేశ్ ఉత్సవాలపై తెలంగాణ హైకోర్టు ఆంక్షలు
Telangana High court : గణేశ్ ఉత్సవాలు, నిమజ్జనంపై తెలంగాణ హైకోర్టు(Telangana High court ) ఆంక్షలు విధించింది. ఉత్సవాలు, నిమజ్జనంపై ఆంక్షలు కఠినంగా అమలు చేయాలని తెలంగాణ ప్రభుత్వానికి గురువారం కీలక ఆదేశాలు జారీ చేసింది. ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాల నిమజ్జనాన్ని హుస్సేన్ సాగర్ లో అనుమతించవద్దని, వాటిని కేవలం ప్రత్యేక కుంటల్లోనే నిమజ్జనం చేయాలని ఆదేశించింది. హుస్సేన్ సాగర్ లో ప్రత్యేకంగా రబ్బరు డ్యాం ఏర్పాటు చేసి, అందులో విగ్రహాలు నిమజ్జనం చేయాలంది. … Read more