Sabbam Hari : మాజీ ఎంపీ సబ్బంహరి కన్నుమూత..

Sabbam-Hari

Sabbam Hari : కరోనా మహమ్మారి ప్రభావం తగ్గడం లేదు. ఇప్పటికే ఎంతోమంది ప్రముఖులు దాని బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. టీడీపీ నేత, మాజీ ఎంపీ సబ్బం హరి (69) విశాఖలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. కరోనా వైరస్ సోకడంతో గత 15 రోజులుగా ఆయన (Sabbam Hari) చికిత్స తీసుకుంటున్నారు. సబ్బంహరికి కొవిడ్ తో పాటు ఇతర రకాల ఇన్ఫెక్షన్లు ఉండడం వల్ల వెంటిలేటర్ పై ట్రీట్ మెంట్ ను ఇచ్చారు. … Read more