prashanth kishor with kcr : ప్రగతి భవన్ లో ప్రశాంత్ కిషోర్.. కేసీఆర్ కి ఆ 89 మంది జాతకాలు ఇచ్చారా?

kcr-and-prashnat-kishor-sirimalli.com

prashanth kishor with kcr : ప్రగతి భవన్ లో ప్రశాంత్ కిషోర్ దర్శనమిచ్చేసరికీ తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. ఎందుకంటే ఆయన కాంగ్రెస్ పార్టీకి జాతీయస్థాయిలో సేవలు అందించడానికి సిద్ధమయ్యారు. దీనికోసమే కొద్ది రోజులుగా సోనియా అండ్ టీమ్ తో రోజూ మంతనాలు సాగిస్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరడానికి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టే. కానీ ఆయన సేవలు పూర్తిగా కాంగ్రెస్ కే పరిమితం కావాలని సోనియా కండీషన్ కూడా పెట్టినట్టు తెలుస్తోంది. ఇలాంటి … Read more

TSRTC Privatization : కేసీఆర్.. ఆర్టీసీని ప్రైవేటీకరణ చేస్తే లాభపడేదెవరు?

CM KCR, TSRTC

TSRTC Privatization : తెలంగాణలో ఆర్టీసీని ప్రైవేటువాళ్లకు ఇచ్చేస్తున్నారా? ఆర్టీసీ బస్సెళ్లే ప్రతీ చోటా ఇదే మాట. అసలిప్పటివరకు ఇలాంటి ఆలోచనే లేదు. అలాంటిది ఇప్పుడు ఎందుకు ఈ యాంగిల్ లో ఆలోచిస్తున్నారు? నష్టాలు వచ్చేస్తున్నాయంట.. అందుకే ప్రైవేటు రూటట. అసలీ ఆలోచన ఇచ్చింది ఎవరో కాని వాళ్లకు సాష్టాంగ నమస్కారం పెట్టాలి. లేకపోతే ఏంటి? లక్షల కోట్ల ఆస్తులున్న ఆర్టీసీని.. కేవలం రెండు మూడు వేల కోట్ల రూపాయిల నష్టాలొచ్చాయిని ప్రైవేటీకరించేస్తారా? బంగారు బాతు గుడ్లు … Read more

Bandla Ganesh : కేసీఆర్ పాలన సూపర్.. ఈటెలను తీసేయడంలో తప్పే లేదు..! 

bandla ganesh, etela rajendar

Bandla Ganesh : బండ్ల గణేష్.. కమెడియన్, నిర్మాత కంటే కాంట్రవర్సీలతోనే ఎక్కువగా ఫేమస్ అయ్యాడు. మైక్ పట్టుకుంటే పూనకం వచ్సినవాడిలాగా మాట్లాడడం బండ్ల(Bandla Ganesh) స్పెషాలిటీ. ఈ క్రమంలో బండ్ల పలు కాంట్రవర్సీల గురి అవుతున్నాడు. తాజాగా ఓ ఛానల్‌‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలంగాణ మాజీ మంత్రి ఈటెల రాజేందర్ గురించి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. ఓ భూకబ్జా కేసుల ఆరోపణల నేపధ్యంలో గులాబీ బాస్, సీఎం కేసీఆర్ .. ఈటెల రాజేందర్‌‌ని మంత్రి పదవినుంచి … Read more

KCR : ఢిల్లీకి సంతోష్ రావు వెళ్లారు.. మరి హరీష్ రావు ఎందుకు వెళ్లలేదు?

Telangana Rashtra Samithi , KCR, Delhi

KCR : గురువారం (02-09-2021) నాడు  ఢిల్లీలోని టీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి పూజ జరిగింది. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్ (KCR) తో పాటుగా మంత్రులు, ఎమ్మెల్యేలు, పార్టీ కీలక నేతలు హాజరయ్యారు. పార్టీ కార్యాల‌యం శంకుస్థాప‌న‌ను టీఆర్ఎస్ పార్టీ కూడా ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అందుకే రెండు రోజుల ముందే మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ తదితరులు అక్కడికి వెళ్లి ఏర్పాట్లను పరిశీలించారు. ముహూర్త సమయానికి సీఎం కేసీఆర్ అక్కడికి వెళ్లి భూమిపూజ‌ చేశారు. … Read more