ఈటెల పై CM KCR సీరియస్.. క్రమశిక్షణ చర్యలు..!
KCR : మాజీ మంత్రి ఈటెల వ్యవహారం పై తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) సీరియస్ అయ్యారు. తనపైన ఎదురుదాడి చేయడంతో, పార్టీ పరంగా తీసుకోవాల్సిన చర్యల పైన సీనియర్ నేతలతో కేసీఆర్ మంతనాలు జరిపారు. ఈటెల వ్యవహారం పై టీఆర్ఎస్ పార్టీ క్రమశిక్షణ సంఘం ద్రుష్టి సారించినట్లుగా తెలుస్తోంది. పార్టీ పరంగా ఈటెల పైన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. కాగా మెదక్ జిల్లాలోని మూసాయి పేటలో రైతుల భూములను ఈటెల కబ్జా చేశారన్న నేపధ్యంలో మంత్రి … Read more